Tuesday, April 30, 2024

NLG : మునుగోడులో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి విజ‌యం

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి విజ‌యం సాధించారు. గ‌త ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓట‌మి పొందిన రాజ‌గోపాల్‌రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు.

ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పై సుమారు 30వేల పై చిలుకు ఓట్ల‌తో విజ‌యం సాధించి గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement