Thursday, May 2, 2024

ఆగ‌స్టు 1న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించ‌నున్న‌ నాగబాబు..

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ఆగస్ట్‌ 1వ తేదీన సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన జనసేన క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద బీమా చెక్‌ అందజేయనున్నారు.

అనంతరం అశ్వరావుపేట నియోజకవర్గంలో స్థానిక నాయకులు, జన సైనికులు ఏర్పాటు- చేసే పార్టీ జెండాలను నాగబాబు ఆవిష్కరిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement