ఖమ్మం జిల్లా బీజేపీ నేత ఎర్నేని రామారావుపై దాడి జరిగింది. కమ్మ సంఘం భవనంలో సమావేశం జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రామారావు పై దాడి చేశారు. ఈ దాడిలో రామారావు తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామారావును జిల్లా బీజేపీ నేతలు పరామర్శించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement