Monday, April 29, 2024

Breaking: గొంతులో మొక్కజొన్న గింజ ఇరుక్కొని చిన్నారి మృతి

గొంతులో మొక్కజొన్న గింజ ఇరుక్కొని చిన్నారి మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చుంచుప‌ల్లి మండ‌లం రాంపురంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గొంతులో మొక్క‌జొన్న గింజ ఇరుక్కోవ‌డంతో శ్వాస ఆడ‌క మూడేళ్ల చిన్నారి బిందు శ్రీ మృతిచెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement