Wednesday, May 1, 2024

ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

తిమ్మపూర్‌: మానకొండూర్‌ శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌ క్యాంపు కార్యాలయం వద్ద టీ-ఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఇంచార్జ్‌ నాయిని వెంకట్‌ రెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు- పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ- ఛైర్మెన్‌ ఎలుక అనిత ఆంజనేయులు, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మహాత్మానగర్‌ ఉప సర్పంచ్‌ మడుపు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అడిచెర్ల సత్యం, టీ-ఆర్‌ఎస్‌ నాయకులు పొన్నాల సంపత్‌, జక్కని రవీందర్‌, గూడ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement