Saturday, May 4, 2024

ఎన్టీపీసీకి చేరుకున్న కేంద్ర మంత్రి.. స్వాగతించిన అధికారులు

ఎన్టీపీసీ, (ప్రభ న్యూస్) : ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్‌కు కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా చేరుకున్నారు. కేంద్ర మంత్రికి ఆర్ ఎఫ్ సి ఎల్ సీఈఓ అలోక్ సింఘాల్ , ఎన్ టి పి సి ఎస్ సునీల్ కుమార్ , పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్ ఎఫ్ సి ఎల్ జి ఎం జా పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు . ఈ కార్యక్రమంలో ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement