Sunday, April 28, 2024

ఘనంగా తేదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వేములవాడ: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా వేములవాడ పట్టణ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు పులి రాంబాబు, పట్టణ అధ్యక్షులు ముప్పిడి శ్రీధర్‌ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముంజ ఉముెదర్‌, ఒలి మహమ్మద్‌, రమణ, సాయి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement