Monday, April 29, 2024

ఘనంగా సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట సీతారాముల దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆలయ కమిటీ వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement