Wednesday, May 15, 2024

ప్రధాని బీసీలకు చేసిందేమి లేదు.. మంత్రి గంగుల కమలాకర్ ఫైర్​!

కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు చేసింది ఏమి లేదని, తెలంగాణ ముఖ్య మంత్రిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు న్యాయం చేయడం లేదన్నారు. బీసీలకు మంత్రిత్వ శాఖను పెట్టడంలో ప్రధాని వెనుకంజలో ఉన్నారని,
వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలేదని విమర్శించారు. దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ప్రాణంపోయినా పార్టీ మారారని గంగుల సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement