Friday, May 17, 2024

శివయ్యను దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమ శివుడిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివాలయంలో మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి
మొక్కులు చెల్లించారు. స్వామివారికి ప్రేమలే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శన అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందులో కృష్ణమూర్తి, విశ్వనాథ్, తినేటి రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement