Wednesday, May 1, 2024

ఆల‌యాల‌కు పూర్వ వైభ‌వం : మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల‌కు సీఎం కేసీఆర్ పాల‌న‌లో పూర్వ వైభవం తీసుకొస్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హా శివ‌రాత్రిని పుర‌స్కరించుకుని ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో చాలా ఆల‌యాలు అభివృది చెందాయ‌ని, యాదాద్రి నిర్మాణం అబ్బుర‌ప‌రిచేలా ఉంద‌న్నారు. తాజాగా కొండ‌గ‌ట్టు ఆల‌య అభివృద్ధి సీఎం కేసీఆర్‌ భారీగా నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అన్ని కులాలు, అన్ని మ‌తాల‌ను గౌర‌వించే వ్య‌క్తి సీఎం కేసీఆర్ అన్నారు. వ‌రువు జిల్లా వ‌రంగ‌ల్ ను స‌స్య‌శ్యామ‌లం చేశార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement