Monday, April 29, 2024

2nd Test: 135 ప‌రుగుల వ‌ద్ద.. కోహ్లీ 44కు ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 135 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement