Tuesday, May 21, 2024

వొడితల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు హరీష్, గంగుల

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మాజీ రాజ్యసభ సభ్యులు కీ.శే వొడితేల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో విప్ పాడి కౌశిక్ రెడ్డి, హుస్నావద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…. పి వి నరసింహ రావు హయాంలో వెలుగు వెలిగిన నాయకుడని, హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రులు కొనియాడారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement