Friday, May 17, 2024

రామాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు నిర్వహించారు. దేవాలయ పునః ప్రతిష్ట, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement