Friday, April 19, 2024

మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి గంగుల కమలాకర్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్ కోతిరాంపుర సెంటర్ లోని మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకున్నారు. మాత్మ గాంధీకి నివాళులు అర్పించిన వారిలో నగర మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, ఇతర నాయకులు, అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement