Sunday, April 28, 2024

Doctor’s Day: కరీంనగర్ ప్రభుత్వ వైద్యులకు సత్కారం

కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నోసిక్స్134 రకాల పాథాలజీ పరీక్షలు అప్ గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కేక్ కట్ చేయించి డాక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ, వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement