Thursday, April 25, 2024

రాజన్నను దర్శించుకున్న సీపీ సుబ్బారాయుడు

సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన సిపి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు పూజారులు సీపీ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement