Friday, May 17, 2024

కరోనా వ్యాక్సిన్‌ శిబిరం..

గోదావరిఖని: స్థానిక 42వ డివిజన్‌ పరిధి కళ్యాణ్‌నగర్‌లోని రాజస్థాన్‌ భవన్‌లో ప్రజలకు అందుబాటులో కరోనా వ్యాక్సిన్‌ శిబిరాన్ని ఏర్పాటు చేశామని కార్పొరేటర్‌ బాల రాజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ హరిత భవాని, సూపర్ వైజర్‌ అనిత, ఏఎన్‌ఎం స్వప్న, అంగన్వాడీ టీచర్స్‌ వాణీ, ఉమా, ఆశా వర్కర్లు రూపారాణి, సుజాత, నాయకులు రాధేశ్యాం, రామ్‌కుమార్‌ ఇనాని, ఓం ప్రకాష్‌, పవన్‌ లహోటి, గోపాల్‌ జవహర్‌, సునీల్‌ రాజు, అడిచర్ల మహేందర్‌, ఆకుల ప్రశాంత్‌, రాంచందర్‌, రాజులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement