Friday, May 3, 2024

మంత్రి కొప్పులకు రాఖీలు క‌ట్టిన బ్ర‌హ్మ‌కుమారీలు…

రాఖీ పౌర్ణమి సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి బ్ర‌హ్మ‌కుమారీలు రాఖీలు క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మంత్రికి, క్యాంపు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి మిఠాయిలు పంచారు. తమ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న రాజస్థాన్ లోని మౌంట్ అబూలో సెప్టెంబరులో జరిగే అంత‌ర్జాతీయ యోగా సదస్సుకు హాజరు కావలసిందిగా వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మ‌కుమారీస్ ప్ర‌తినిధులు వంశీ, మాధ‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement