Sunday, May 26, 2024

ఓబీ తొలగింపు పనులకు భూమిపూజ

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా ఓసీపీ3లో గుత్తేదారు పనులు నిర్వహించే సుషీ మైనింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రషన్‌ ఏజెన్సీ వారు ఫేస్‌-2లో ఓవర్‌ బర్డన్‌ తొలగింపు పనులకు జీఎం వెంకటేశ్వర్‌రావు భూమిపూజ చేశారు. మూడేళ్ల కాల వ్యవధిలో 470 క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు పనులను నిర్వహిస్తున్నారని, ఓసీపీ3 ఉత్పత్తి పెంచేందుకు రక్షణతో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, అధికారులు సాంబయ్య, నరసింహరావు, దుర్గాప్రసాద్‌, మురళీకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, రమేశ్‌, ఏజన్సీ సీఈఓ రాము, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement