Sunday, April 28, 2024

నష్టపోయిన పంటను పరిశీలించిన బండి సంజయ్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగర్ నుండి గంబీరావుపేట మండలం నాగంపేటలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. పంటనష్టం వివరాలను తెలుసుకోవడంతో పాటు బండి సంజయ్ రైతులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు బండి సంజయ్ కరీంనగర్ బైపాస్ వద్దనున్న ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement