Tuesday, April 23, 2024

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

భార‌త మాజీ ఉప ప్ర‌ధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తిరుపతి, మేనేజర్ శివ ప్రసాద్ తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement