Sunday, April 28, 2024

Breaking : యాదాద్రిలో ఈవో ‘గీతారెడ్డి’ ఓవ‌రాక్ష‌న్

యాదాద్రిలో ఈవో గీతారెడ్డి ఓవ‌రాక్ష‌న్..మీడియాపై ఆంక్ష‌లు ఎత్తేయాల‌ని జ‌ర్న‌లిస్టుల ఆందోళ‌న చేశారు. శాంతియుతంగా ఆందోళ‌న చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను ..ఈవో గీతారెడ్డి అరెస్ట్ చేయించారు.కాగా యాద‌గిరిగుట్ట పీఎస్ ఎదుట జ‌ర్న‌లిస్టులు నిర‌స‌న చేప‌ట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు సంఘీభావంగా నిర‌స‌నలో పాల్గొన్నారు టీఆర్ ఎస్, కాంగ్రెస్,బీజేపీ,సీపీఎం,సీపీఐ నేత‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement