Sunday, April 28, 2024

Karimnagar – మంత్రి గంగుల కమలాకర్‌ ప్రచార రథంపై చెప్పుతో దాడి

కరీంనగర్‌: నగరంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రచార రథంపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పుతో దాడి చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాకర్‌కు చెందిన ఎల్‌ఈడీ వాహనం నగరంలోని గోపాల్‌పూర్‌లో తిరుగుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు జగదేశ్వరాచారి ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement