Friday, May 3, 2024

జ‌గ‌దీష్ అకాల మ‌ర‌ణం.. క‌న్నీరు పెట్టిన ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్

ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు,ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని తెలిపారు.ములుగు జెడ్పి ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్ ఇంచార్జ్ గా వ్యవహరించినప్పుడు జగదీష్ తో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకొని ఒక మంచి మిత్రుడిని కొల్పాయనని ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు… వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement