Wednesday, May 15, 2024

పెద్ద‌మ్మ త‌ల్లి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

లోకేశ్వరం మండల కేంద్రంలో పెద్దమ్మతల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.. ప్ర‌తిష్టాప‌న అనంత‌రం ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపించారు.. ఈ కార్య‌క్ర‌మంలో ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement