Thursday, May 9, 2024

హైదరాబాద్ లో యువకుడు ఆత్మహత్య..

హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సనత్ నగర్ సమీపంలోని గాయత్రి నగర్ లో షేక్ మహబూబా అలీ అనే యువకుడు ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement