Friday, May 3, 2024

మ‌హిళ దారుణ హ‌త్య

ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అవుట్ పోస్ట్‌లో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement