Wednesday, April 24, 2024

గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండి మనోహర్, తెలంగాణ హరిత హోటల్స్ జిఎం.కె నాథన్, శాంతి, నర్సింహ్మరావు, రవీందర్ నాయక్, అంజిరెడ్డి, పట్టాభి, లక్ష్మరావు, ఓం ప్రకాష్, రాజేశ్వర్, మహేష్, రామకృష్ణ, హనుమంత్ రెడ్డి, శివ, సమ్మయ్య, రాజేష్, మహేష్, సుభాష్, సునంద, మధుర, హెచ్ఓడీస్, టీఎస్ టీడీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement