Friday, May 3, 2024

HYD: బజాజ్ షోరూం కేసులో చోరీ కేసులో.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ లోని ఈసీఐఎల్ బజాజ్ షోరూం చోరీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. జార్ఖండ్ కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బజాజ్ షోరూం చోరీ కేసులో రూ.70లక్షల విలువైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితం బజాజ్ షోరూంలో భారీ చోరీ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement