Monday, May 6, 2024

శ‌ని, ఆదివారాల‌లో సైతం రిజిస్ట్రేషన్ లు

హైదరాబాద్‌: ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మార్చి నెలలోని నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌. సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో మహాశివరాత్రి, హోలీ సెలవులు మినహాయించి మిగతా రోజులు రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు జరపాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement