Thursday, May 2, 2024

HYD: గవర్నర్ తమిళిసై ని కలిసిన విద్యార్థులు

తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను విద్యార్థులు కలిశారు. గవర్నర్ ను కలిసిన వారిలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులున్నారు. తమతమ వర్శిటీలోని సమస్యలను విద్యార్థులు గవర్నర్ కు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… అన్ని వర్శిటీలను సందర్శిస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement