Thursday, May 2, 2024

సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. పోలీసుల అదుపులో మరో 15మంది

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో పోలీసులు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అభ్యర్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ పుటేజీ, సెల్ ఫోన్ లో రికార్డైన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆదిలాబాద్ వాసి మధుసూదన్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. నిందితుడు మధుసూదన్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement