Saturday, May 4, 2024

ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌..

కుత్బుల్లాపూర్ : కూకట్ ప‌ల్లి నుండి హైటెక్ సిటీకి మార్గం సుగమం చేసే ఖైత్లపూర్ ఫ్లై ఓవర్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ నెల 21న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ నవీన్ రావు, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్, నేతలతో కలిసి పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావుకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement