Sunday, April 28, 2024

కుమారుడి వివాహానికి మంత్రి త‌లసాని దంప‌తుల‌ను ఆహ్వానించిన పువ్వాడ

ఆగస్టు 20వ తేదీన జరిగే తమ కుమారుడి వివాహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ఆహ్వానించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులకు వారి నివాసంలో పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement