Thursday, March 28, 2024

దేవర కరుణాకర్ మృతి ప‌ట్ల మంత్రి త‌ల‌సాని సంతాపం

గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. కరుణాకర్ మరణించిన వార్త తెలుసుకున్న మంత్రి గుడి మల్కాపూర్ లోని వారి నివాసానికి వెళ్లి ఆయన పార్ధీవ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సౌమ్యుడు, అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే కరుణాకర్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement