Sunday, April 28, 2024

TS: వాసవి క్లబ్​ అధ్యక్షునిగా మొరిశెట్టి సంతోష్​…

ఎల్బీనగర్, ఫిబ్రవరి 16 (ప్రభ న్యూస్): మన్సురాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్ కుమార్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా డివిజన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి వైశ్యు సంఘం సభ్యులు పోలేపల్లి బద్రీనాథ్ ,విశ్వనాథ్ , జనార్దన్ , దామెర సత్యనారాయణ బండారు అశోక్ , రంగా శ్రీధర్ రంగా నరేందర్ అనిల్ వెంపటి గోపి గార్లపాటి రమేష్ , పోలా నరసింహ గుప్తా నాంపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement