Saturday, May 4, 2024

ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన కొండ విజయ్ కుమార్

ప్రతిభ చూపిన విద్యార్థులను హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ అభినందించారు. కూంగ్ ఫూలో ప్రతిభ చూపించిన పిజెఆర్ క్రీడాకారులను హోప్ ఫౌండేషన్ చైర్మెన్ చందానగర్ హుడాకాలనీలో తన కార్యాలయంలో అభినందించారు. ఈ మేరకు కోచ్ లక్ష్మణ్ తో పాటు ప్రతిభ చూపించిన క్రీడకారులను అభినందించడంతో పాటు రానున్న రోజుల్లో క్రీడల్లో మరింత రాణించాలన్నారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తమ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సహిస్తామని కొండ విజయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement