Tuesday, May 21, 2024

Hyd : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదం : రెండు కార్లు, ఆటో ధ్వంసం

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ మద్యం మత్తులో దూసుకెళ్లడంతో రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడంతో కేబీఆర్ పార్క్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement