Friday, May 3, 2024

HYD: స్కైలా గేటెడ్ కమ్యూనిటీ సీనియ‌ర్ సిటీజెన్స్ ఆధ్వ‌ర్యంలో చ‌లివేంద్రం ప్రారంభం

రోజురోజుకు మండిపోతున్న ఎండ‌ల కార‌ణంగా మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలోని పుప్పాల‌గూడ‌లో చ‌లివేంద్రాన్ని ప్రారంభించారు. స్కైలా గేటెడ్ కమ్యూనిటీ సీనియర్ సిటీజెన్స్ ఆధ్వర్యంలో పుప్పాల గూడలోని స్కైలా గెట్ ముందు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. వేసవి కాలంలో ప్రజలు ఎండ తీవ్రతకు పడుతున్న ఇబ్బందిని గమనించి ఈచ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ద్వారా ప్ర‌జ‌ల‌కు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు గురవ రాజు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement