Saturday, May 18, 2024

TS : ఏ స‌మ‌స్య‌లున్న అధికారుల దృష్టికి తేవాలి… మంత్రి పొన్నం..

ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్ర‌జ‌ల‌కు తెలిపారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌. బుధ‌వారం ఉద‌యం క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడిలో పొన్నం మార్నింగ్ వాక్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డున్న ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు.

ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో కరువు ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పాత బావులు, కొత్త బోర్లను వేయమని జిల్లా కలెక్టర్లకు కు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజా సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement