Monday, April 29, 2024

Hyd: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల కలకలం రేపాయి. విత్తనాలను అమ్ముతున్న ఇద్దరు నిందితులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి తెచ్చి తెలంగాణలో అమ్మేందుకు యత్నించారు. 15 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement