Tuesday, April 30, 2024

Hyd: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ : భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.43లక్షల నగదు, ఒక ల్యాప్ టాప్, 9 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement