Friday, May 17, 2024

చేనేత రంగానికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌ : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. చేనేత వస్త్రాలకు, చేనేత రంగానికి ప్రాధాన్యం కల్పించాలనే సదుద్దేశంతో టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చార‌న్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నామ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేనేత రంగంతో పాటు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement