Sunday, April 28, 2024

Breaking: సికింద్రాబాద్ శబరి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్ శబరి ఎక్స్ ప్రెస్ కు ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. శబరి ట్రైన్ లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు కాల్ చేశాడు. దీంతో సిబ్బంది రైలు నుంచి ప్రయాణీకులను దించేశారు. ట్రైన్ లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement