Tuesday, May 7, 2024

ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్ – జాతీయ జెండాను ఆవిష్క‌రించిన కెసిఆర్..

హైద‌రా‌బాద్ : స్వాతంత్ర్య భారత్‌ 75వ వసం‌తం‌లోకి అడు‌గు‌పె‌డు‌తున్న సంద‌ర్భంగా శుక్ర‌వారం నుంచి దేశ‌వ్యా‌ప్తంగా ఆజాద్‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ వేడు‌కలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్స‌వా‌లకు అధికారికంగా తెలం‌గా‌ణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌బ్లిక్ గార్డెన్స్‌లో శ్రీకారం చుట్టింది ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ వేడుక‌ల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లు 75 వారా‌ల‌పాటు కొన‌సాగ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement