Monday, May 6, 2024

వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి మృతి

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లిలో వేటగాళ్లు పెట్టిన ఉచ్చు విద్యుత్ షాక్ తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. నిందితులు మేడారం జాతరకు వెళ్లడంతో విచారణ ఆలసమైంది. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement