Saturday, April 27, 2024

Flash: పహాడీ షరీఫ్ లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ శివారు పహాడీ షరీఫ్ లో కాల్పుల కలకలం రేపాయి. లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపి దారి దోపిడీకి ఓ ముఠా పాల్పడింది. 44 లక్షల రూపాయల విలువైన టైర్లను అపహరించారు. డ్రైవర్ పై కాల్పులు జరిపి లారీని దుండగులు అపహరించారు. టైర్లు అన్నిటిని గోదాంలో డౌన్లోడ్ చేసుకొని డ్రైవర్ ని వదిలి పెట్టారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement