Tuesday, April 30, 2024

NZB : ఎంపీ అధ్వర్యంలో వంద మంది బీజేపిలోకి

నిజామాబాద్ రూరల్, నవంబర్ 15(ప్రభ న్యూస్)
నిజామాబాద్ ఎం పి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ రూరల్ బిజెపి అభ్యర్థి దినేష్ కులచారి ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలం అన్సాన్ పల్లి గ్రామ సర్పంచ్ గంగవ్వ, బోజన్న,మాజి సర్పంచ్ వాసు, వార్డ్ సభ్యులు సాయిరెడ్డి, నరేష్, ముతన్న, వీడీసీ అధ్యక్షుడు రాజు, నజీర్, యుత్ సభ్యులూ శ్రీనివాస్, హరీష్,యువ సేన యూత్, గంగపుత్ర సంగం సభ్యులు, ఆదర్శ యూత్, యాదవ సంఘం తదితరులు మొత్తం వంద మంది సభ్యులూ బిజెపి పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వర్ పద్మా రెడ్డి, జిల్లా నాయకులు డిపి రెడ్డి, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, యూత్ నాయకులు శ్రావణ్, ఇందల్వాయి మండల శాఖ బిజెపి కార్యకర్తలు, పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement