Friday, May 10, 2024

షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పాదయాత్రపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ పోలీసులు పాదయాత్రకు అనుమతించడం లేదని షర్మిల హైకోర్టులో లంచ్ మోచన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గతంలో ఇచ్చిన షరతులు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement